పట్టణ రహదారులకు రాజయోగం – తాండూరు రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు – జీఓ 217ను జారీ చేసిన ఆర్అండ్బీ – ఫలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ప్రధాన రహదారులకు రాజయోగం పట్టబోతోంది. పట్టణంలోని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్అండ్ బీ శాఖ ద్వారా జీఓ 217ను జారీ చేసింది. ఇప్పటికే జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్ హెచ్ … Continue reading పట్టణ రహదారులకు రాజయోగం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed