గొడుగు చేసిన ఘోరం..! – రోడ్డు ప్రమాదంలో పంచాయతీ సెక్రటరి మృతి – గ్రూపు-1 పరీక్ష రాసి వస్తుండగా ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : గొడుగు గాలి ఓ గిరిజన మహిళ పంచాయతీ కార్యదర్శి ప్రాణాన్ని బలి తీసుకుంది. బైకుపై నుంచి కిందపడిన రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూసింది. ఆదివారం నిర్వహించిన గ్రూపు-1 పరీక్ష రాసి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. … Continue reading గొడుగు చేసిన ఘోరం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed