ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలి

ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలి – వాహనదారులకు పోలీసుల అవగాహన – లీగల్ సర్వీస్ కమిటి న్యాయ విజ్ఞాన సదస్సు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తాండూరు పట్టణ ఎస్ఐ కాశినాథ్ అన్నారు. గురువారం తాండూరు న్యాయస్థానంలోని మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్టేషన్‌ వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కాశీనాథ్, ట్రాఫిక్ ఏఎస్ఐ ఆనంద్‌లు ప్రజలకు, వాహనదారులకు … Continue reading ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలి