పేదలకు మెరుగైన వైద్యం అందిచడమే లక్ష్యం..!

పేదలకు మెరుగైన వైద్యం అందిచడమే లక్ష్యం..! – ప్రజా ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి పెద్దపీట – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – నియోజకవర్గంలో 197 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో ఆపదలో ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్‌ మండలాల పరిధిలో … Continue reading పేదలకు మెరుగైన వైద్యం అందిచడమే లక్ష్యం..!