గ్రూఫ్-3కి హాఫ్ కంటే తక్కువ హాజరు..!
గ్రూఫ్-3కి హాఫ్ కంటే తక్కువ హాజరు..! – భారీగా గైర్హాజరు అయిన అభ్యర్థులు – హాజరు శాతంను వెల్లడించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరిగిన గ్రూప్-3 పరీక్షలకు సగానికి పైగా అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. గ్రూప్-3 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు పేపర్లలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. 11 పరీక్షా … Continue reading గ్రూఫ్-3కి హాఫ్ కంటే తక్కువ హాజరు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed