నేడు స్కూళ్లు, ఆఫీసులు బంద్..!
నేడు స్కూళ్లు, ఆఫీసులు బంద్..! – ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో నేడు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతి అనారోగ్యంతో గురువారం (డిసెంబర్ 26) రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం మన్మోహన్ మృతిపట్లు సంతాపం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం … Continue reading నేడు స్కూళ్లు, ఆఫీసులు బంద్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed