అమ్మేసీ.. సొమ్ము చేసుకున్నారు..!

అమ్మేసీ.. సొమ్ము చేసుకున్నారు..! – బాలున్ని కిడ్నాప్‌ చేసిన గ్యాంగ్ – రూ. 60వేలు పంచుకున్న నిందితులు – కేసును చేధించిన కరన్‌ కోట్ పోలీసులు – వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ నగేష్‌ – నలుగురు రిమాండ్, ఇద్దరి పరార్‌ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : డబ్బు కోసం ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్‌ మగపిల్లలు లేని వ్యక్తికి అమ్మేసి.. సొమ్ము చేసుకున్నారు. నిందితులు విక్రయించిన బాలున్ని స్వాదీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించడంతో తాండూరు … Continue reading అమ్మేసీ.. సొమ్ము చేసుకున్నారు..!