పారదర్శంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే
పారదర్శంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే – పకడ్బందీగా అర్హుల వివరాల నమోదు – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని మల్ రెడ్డిపల్లి, ఇతర వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సర్వే చేపట్టారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సర్వేలో పాల్గొని యాప్లో లబ్దిదారుల వివరాలను నమోదు … Continue reading పారదర్శంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed