శ్రీవారి కృప అందరిపై ఉండాలి

శ్రీవారి కృప అందరిపై ఉండాలి – ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి – దస్తగిరిపేట్ లో వైకుంఠ ఏకాదశి దర్శనం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : శ్రీవారి కృప అందరిపై ఉండాలని తాండూరు ఆర్బీఓఎల్‌ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌లో వెలసిన శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆమె ముక్కోటి వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకున్నారు. అనంతరం … Continue reading శ్రీవారి కృప అందరిపై ఉండాలి