తొలి కవయిత్రికి తొలి విగ్రహం..!

తొలి కవయిత్రికి తొలి విగ్రహం..! – తాండూలో ఏర్పాటు చేసిన కుమ్మర సంఘం – రేపు ఆవిష్కరణకు ముమ్మర ఏర్పాట్లు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా పేరు పొందిన కవయిత్ర ఆతుకూరి మొల్ల తొలి విగ్రహా ఆవిష్కరణకు ముహుర్తం ఖరారయ్యింది. తాండూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాండూరులో తొలి కవయిత్రి మొల్ల విగ్రహం ఇదే మొదటిది కానుంది. తాండూరు … Continue reading తొలి కవయిత్రికి తొలి విగ్రహం..!