పత్తి రైతులే టార్గెట్..!

పత్తి రైతులే టార్గెట్..! – ముందస్తు విక్రయాలకు వ్యాపారి ప్లాన్ – పెద్దేముల్‌లో రూ. 10లక్షల నకిలీ విత్తనాల సీజ్ – జిల్లా టాస్క్ ఫోర్స్‌ దాడులతో వెలుగులోకి – వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి – వికారాబాద్ జిల్లాలో కలకలం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పంటలు వేసే కాలంలో నకిలీ విత్తనాలు అమ్మితే.. అధికారులు పట్టుకుంటారని భావించిన ఓ నకిలీ విత్తనాల వ్యాపారి సీజన్‌కు ముందే అమ్మకాలకు సిద్దమయ్యాడు. అధికారులను, పోలీసులను … Continue reading పత్తి రైతులే టార్గెట్..!