ఏఎస్ జీఎంకే సేవా తపన అభినందనీయం

ఏఎస్ జీఎంకే సేవా తపన అభినందనీయం – తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – తాండూరులో చారిట్రబుల్ ట్రస్ట్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో పేదలందరి అభివృద్ధికి చేయూత అందించాలని ఏఎస్ జీఎంకే చారిట్రబుల్ ట్రస్ట్ సేవా తపన అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరుకు చెందిన ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఫౌండర్ గా చైర్మన్ గా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ జీఎంకే చారిట్రబుల్ … Continue reading ఏఎస్ జీఎంకే సేవా తపన అభినందనీయం