సర్కారు బడిలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్‌..!

సర్కారు బడిలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్‌..! – నెలకు రూ.1000ల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం – నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం – గడువు, అర్హతలు, దరఖాస్తుల విధానం తెలుసుకోండి దర్శిని డెస్క్ : దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో, స్థానిక సంస్థల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతూ ఉన్న విద్యార్ధులకు నెలకు రూ. 1000ల స్కాలర్‌ … Continue reading సర్కారు బడిలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్‌..!