గ్రూప్-1 పరీక్ష దొంగలెవరో తేల్చాలి
గ్రూప్-1 పరీక్ష దొంగలెవరో తేల్చాలి – కాంగ్రెస్ అసమర్థత వల్లే అవకతవకలు – సిట్టింగ్ జ్యూడీషియల్ కమీషన్ ఏర్పాటు చేయాలి – తాండూరులో బీఆర్ఎస్వీ నాయకుల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష దొంగలను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీను పిలుపు మేరకు గురువారం తాండూరు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు … Continue reading గ్రూప్-1 పరీక్ష దొంగలెవరో తేల్చాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed