అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు..!
అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు..! – బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం సమంజసం కాదని బీఆర్ఎస్ పార్టీ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు అన్నారు. మూడు రోజుల క్రితం తాండూరులో జరిగిన దర్నాలో పాల్గొన్న నాయకులపై తాండూరు పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని గురువారం ఓ ప్రకటనలో ఖండించారు. చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో జరిగిన దుర్ఘటన మరోసారి జరగరాదనే ఉద్దేశంతో నాయకులు దర్నా … Continue reading అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed