మౌళిక సదుపాయాలపై నిర్లక్ష్యం తగదు
మౌళిక సదుపాయాలపై నిర్లక్ష్యం తగదు – తాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా జరగాలి – తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని శాంతినగర్, 28వ వార్డులో పర్యటించారు. కాలనీలో పర్యటించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఇతర మౌళిక వసతులపై ప్రజలతో మాట్లాడారు. అనంతరం పార్కులను పరిశీలించారు. పార్కులలో పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలన్నారు. … Continue reading మౌళిక సదుపాయాలపై నిర్లక్ష్యం తగదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed