పంచాయతీలో పట్టభద్రుడి విజయం..!
పంచాయతీలో పట్టభద్రుడి విజయం..! – కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిగా భారీ మెజార్టీ – నాగసముందర్ సర్పంచుగా కొలి వెంకటేశ్వర్ ధారూర్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో రెండో విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పట్టభద్రుడు సర్పంచుగా ఎన్నికయ్యాడు. ధారూర్ మండలం నాగసుమందర్ పంచాయతీ సర్పంచుగా కొలి వేంకటేశ్వర్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఎంఎ, బీఈడి చదువుకున్న కొలి వెంకటేశ్వర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడంతో పోటీకి సిద్దమయ్యారు. కాంగ్రేస్ మద్దతు అభ్యర్థిగా పంచాయతీ … Continue reading పంచాయతీలో పట్టభద్రుడి విజయం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed