మాజీ గవర్నర్ చేతుల మీదుగా తాండూరు వాసికి సన్మానం
మాజీ గవర్నర్ చేతుల మీదుగా తాండూరు వాసికి సన్మానం – గ్రూప్-1 ఉద్యోగి కుర్వ క్రాంతికి దక్కిన గౌరవం తాండూరు, దర్శిని ప్రతినిధి : హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా తాండూరు వాసికి సన్మానం జరిగింది. రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1, గ్రూప్ -2 సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కుర్వ గోపాల్ కుమారుడు కుర్వ క్రాంతి … Continue reading మాజీ గవర్నర్ చేతుల మీదుగా తాండూరు వాసికి సన్మానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed