పట్టణంలో పల్లె ఓటర్లను తొలగించాలి

పట్టణంలో పల్లె ఓటర్లను తొలగించాలి – 23వ వార్డులో 200ల దొంగ ఓటర్లు..? – బీఆర్ఎస్ వార్డు ఇంచార్జ్ సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో పంచాయతీ ఓటర్ల నుంచి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ 23వ వార్డు ఇంచార్జ్ పట్లోళ్ల సందీప్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ పట్టణంలోని 23వ వార్డులో పంచాయతీలకు సంబంధించిన పల్లె ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన … Continue reading పట్టణంలో పల్లె ఓటర్లను తొలగించాలి