పార్టీ బలోపేతమే ధ్యేయం..!

పార్టీ బలోపేతమే ధ్యేయం..! – ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల అమలుకు కృషి – కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ – తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్‌ నాయక్‌ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన ధ్యేయమని ఆ పార్టీ నూతన వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు. జిల్లా … Continue reading పార్టీ బలోపేతమే ధ్యేయం..!