రాజ్‌పుత్‌ సమాజానికి అండగా ఉంటా..!

రాజ్‌పుత్‌ సమాజానికి అండగా ఉంటా..! – కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి తోడ్పాటు హామి – చీఫ్‌ విప్ పట్నం మహేందర్‌ రెడ్డి భరోసా – శిలా ఫలకం ధ్వంసం ఘటన పరీశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రాజ్‌పుత్‌ సమాజానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం ఇందిరానగర్‌ వార్డు నెంబర్ 5లో బొందలి రాజ్‌పుత్‌ సమాజం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలాకాన్ని కొందరు … Continue reading రాజ్‌పుత్‌ సమాజానికి అండగా ఉంటా..!