రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి – సీతారాంపేట్ పాఠశాలలో అరైవ్ – అలైవ్ కార్యక్రమం – పాల్గొన్న మహిళ ఎస్ఐ, వార్డు కౌన్సిలర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని తాండూరు పట్టణ మహిళ ఎస్ఐ పుష్పలత రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్‌లు అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 90 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం తాండూరు పట్టణం సీతారాంపేట్‌ ప్రాథమిక పాఠశాలలో అరైవ్ – అలైవ్‌ కార్యక్రమం … Continue reading రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి