పేదల కోసం కాంగ్రెస్ దేనికైనా సిద్దం
పేదల కోసం కాంగ్రెస్ దేనికైనా సిద్దం – డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపై తప్పుడు సంకేతాలు – బీజేపీ, బీఆర్ఎస్ రాద్దాంతపు రాజకీయాలు – డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు మేలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్దంగా ఉంటుదని, అలాంటి పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ హెచ్చరించారు. … Continue reading పేదల కోసం కాంగ్రెస్ దేనికైనా సిద్దం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed