గుండెపోటుతో పరశురాం మేస్త్రి కన్నుమూత

గుండెపోటుతో పరశురాం మేస్త్రి కన్నుమూత – రాజకీయ పార్టీలలో పనిచేసిన నేతగా గుర్తింపు – స్వగ్రామం అంతారంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతానికి చెందిన వడ్డె పరుశురాం మే ్రస్తీ గుండెపోటులో కన్నుమూశారు. పట్టణంలోని గొల్ల చెరువుకు చెందిన పరుశురాం పలు రాజకీయ పార్టీలలో పనిచేశారు. వైఎస్‌ జగన్ స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో తాండూరులో కీలకంగా పనిచేశారు. ఆ తరవాత తెలంగాణ ఏర్పాటు తరువాత మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో … Continue reading గుండెపోటుతో పరశురాం మేస్త్రి కన్నుమూత