ఎవ్వరు ఓటు హక్కును కోల్పోరాదు..!

ఎవ్వరు ఓటు హక్కును కోల్పోరాదు..! – ఎస్‌ఐఆర్ నమోదు అందరి బాధ్యత – నమోదులో ఎలాంటి గాబారా పడరాదు – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించిన ఏఎంసీ మాజీ చైర్మన్ బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన ఓటర్లు ఎవ్వరు ఓటు హక్కును కోల్పోకుండా చూసుకోవాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌ డెస్క్‌ కేంద్రాలను … Continue reading ఎవ్వరు ఓటు హక్కును కోల్పోరాదు..!