కేంద్రం కుట్రలు సాగనివ్వం..!

కేంద్రం కుట్రలు సాగనివ్వం..! – అర్హులైన ఓటర్లందరిని కాపాడుకోవాలి – తాండూరులో 70శాతం ఎస్‌ఐఆర్‌ పూర్తి – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – పాల్గొన్న టీపీసీసీ పర్యవేక్షకులు కోటిం వినయ్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటర్ల తొలగింపు కోసం కేంద్రం సాగిస్తున్న కుట్రలను సాగనిచ్చేది లేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎస్ఐఆర్‌పై తాండూరు పట్టణ బీఎల్‌ఏలతో సమీక్షా … Continue reading కేంద్రం కుట్రలు సాగనివ్వం..!