రాజీవ్ కాలనీకి రాజయోగం పట్టిస్తాం..!
రాజీవ్ కాలనీకి రాజయోగం పట్టిస్తాం..! – త్వరలో రూ.25 లక్షల నిధులతో అభివృద్ధికి శ్రీకారం – దశల వారిగా జంట కాలనీల అభివృద్ధిపై దృష్టి – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలకు రాజయోగం పట్టిస్తామని చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి అన్నారు. త్వరలో రూ.25 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు … Continue reading రాజీవ్ కాలనీకి రాజయోగం పట్టిస్తాం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed