జినుగుర్తికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక

జినుగుర్తికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక – 30న తాండూరు మండలంలో పర్యటన – ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం జినుగుర్తిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌లో ఈ నెల 30న కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి. మహేందర్‌రెడ్డితో కలిసి కార్యక్రమంలో … Continue reading జినుగుర్తికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక