బీఎస్ఆర్ నివాసంలో రక్షాబంధన్ శోభ
బీఎస్ఆర్ నివాసంలో రక్షాబంధన్ శోభ – శ్రీనివాస్రెడ్డికి రాఖీ కట్టిన పటేల్ కుటుంబ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్రెడ్డి నివాసంలో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. రాఖీ పండుగను పురస్కరించుకుని తాండూరుకు చెందిన పటేల్ శ్రీశైలం కుటుంబ సభ్యులు బీఎస్ఆర్ నివాసానికి చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ శ్రీశైలం కుమారులు శ్రావణ్ పటేల్, కిరణ్ పటేల్ల సతీమణులు బుయ్యని శ్రీనివాస్రెడ్డికి రాఖీ … Continue reading బీఎస్ఆర్ నివాసంలో రక్షాబంధన్ శోభ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed