బీజేపీకి జై కొట్టిన తాండూరు వీరశైవులు
బీజేపీకి జై కొట్టిన తాండూరు వీరశైవులు – కొండా సమక్షంలో పార్టీలో చేరికలు – సాదరంగా ఆహ్వానించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: అటు రాష్ట్రంలో ఇటు జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా తాండూరులోని వీరశైవ సమాజం సభ్యులు కూడా బీజేపీ పార్టీకి జై కొట్టారు. బుధవారం సమాజం అధ్యక్షులు ఆర్.బస్వరాజ్ … Continue reading బీజేపీకి జై కొట్టిన తాండూరు వీరశైవులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed