ఘరానా కేటుగాళ్లు..! – ఏసీబీ అధికారులమంటూ ఉద్యోగులపై గాలం – కేసు నమోదు చేస్తామని ఓ ఎంపీడీఓకు బెదిరింపు – ఫోన్ పే, జీపే ద్వారా రూ. 5లక్షలు స్వాహా – తాండూరు పట్టణ పోలీస్టేషన్లో ఫిర్యాదు – ట్రేస్ చేసి నిందితులను పట్టుకున్న పోలీసులు – వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏసీబీ అధికారులం అంటూ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని బెధిరించి డబ్బులు దోచుకుంటున్న ఘరానా కేటుగాళ్లను వికారాబాద్ జిల్లా … Continue reading ఘరానా కేటుగాళ్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed