ధరణి నిర్వహణలో మార్పులు

ధరణి నిర్వహణలో మార్పులు – ఎన్​ఐసీకి బాధ్యతలు రేవంత్ సర్కార్ – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – నిర్ణయంలో కీలక అంశాలు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేసింది. ధ‌ర‌ణి పోర్టల్ నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను ఎన్​ఐసీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వ‌ర‌కు ధరణి బాధ్యతలు నిర్వహిస్తున్న టెరాసిస్ ప్రైవేటు సంస్థను కాదని, … Continue reading ధరణి నిర్వహణలో మార్పులు