భళా.. మహేందరన్న యువసేన..! – పదో తరగతి విద్యార్థులకు అన్నదానం – పరీక్షలు ముగిసేవరకు చేయాలని నిర్ణయం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పరీక్ష రాసి మండు వేసవిలో బయటకు వచ్చే విద్యార్థుల కోసం అన్నదానం చేస్తూ తాండూరు మహేందరన్న యువసేన సభ్యులు ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. సోమవారం మహేందరన్న యువసేన అధ్యక్షులు సుదర్శన్ ఆధ్వర్యంలో తాండూరు మండలం కరణ్ కోట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ … Continue reading భళా.. మహేందరన్న యువసేన..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed