జాతీయ లోక్ అదాలత్లో 70 కేసుల రాజీ
జాతీయ లోక్ అదాలత్లో 70 కేసుల రాజీ – న్యాయమూర్తి శివలీల ఆధ్వర్యంలో పరిష్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 70 కేసులు పరిష్కారం అయ్యాయి. న్యాయమూర్తి శివలీల, అడిషనల్ జడ్జీ అంబటి ప్రణయల ఆధ్వర్యంలో ఈ కేసులను పరిష్కరించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని కక్షిదారులు న్యాయస్థానంకు వచ్చారు. న్యాయమూర్తి కక్షిదారులతో మాట్లాడి కేసులలో రాజీకి అంగీకరించడంతో కేసులను … Continue reading జాతీయ లోక్ అదాలత్లో 70 కేసుల రాజీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed