రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి – సమయ పాలనలో నిర్లక్ష్యం వహించరాదు – సమస్యలు, ఇబ్బందుల పరిష్కారానికి కృషి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగులకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టిసారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ … Continue reading రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed