ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనన్న మానవత్వం

ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనన్న మానవత్వం – మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం – చెన్‌గెష్‌పూర్‌ సర్పంచ్‌ చేతుల మీదుగా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. తాండూరు మండలం చెన్‌గెష్‌పూర్ గ్రామానికి చెందిన జులేకా బేగం అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామ సర్పంచ్ వై. ప్రవీణ్ కుమార్ ద్వారా విషయం తెలుసుకున్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఆయన … Continue reading ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనన్న మానవత్వం