అందరు ఆస్తిపన్నులు చెల్లించాలి

అందరు ఆస్తిపన్నులు చెల్లించాలి – రెడ్‌ నోటీసులకు స్పందించకుంటే ఆస్తుల జప్తు – కొత్త ఇంటి యజమానులు కూడా డిపాజిట్‌ చేయొచ్చు – తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ ప్రజలు, వ్యాపారులు అందరు ఆస్తిపన్నులు చెల్లించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ పరిధిలో పెద్ద మొత్తంలో ఆస్తిపన్నుల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 25శాతమే పన్నులు … Continue reading అందరు ఆస్తిపన్నులు చెల్లించాలి