కాలనీ ఓటర్లపై కాంగ్రెస్ కపటం..!

కాలనీ ఓటర్లపై కాంగ్రెస్ కపటం..! – సర్‌తో తారుమారు చేసేందుకు కుట్ర – నేతల పర్యటనపై కౌన్సిలర్ జావిద్ ధ్వజం – అభివృద్ధిపై లేని శ్రద్ద.. ఓటర్లపై ఎందకని సూటిప్రశ్న తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఓటర్లపై అధికార కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుందని ఆ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ జావిద్ విమర్శించారు. ఆదివారం 8వ వార్డులో సర్‌ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ చైర్ పర్సన్, కాంగ్రెస్ … Continue reading కాలనీ ఓటర్లపై కాంగ్రెస్ కపటం..!