ఎస్‌ఐఆర్‌తో అప్రమత్తంగా ఉండాలి

ఎస్‌ఐఆర్‌తో అప్రమత్తంగా ఉండాలి – అర్హులైన ప్రతి ఓటరును కాపాడుకోవాలి – బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎస్ఐఆర్‌ ప్రక్రియపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ మండలంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైల్ రెడ్డి … Continue reading ఎస్‌ఐఆర్‌తో అప్రమత్తంగా ఉండాలి