విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండ

విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండ – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన నోట్ బుక్స్‌ను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి హాజరై … Continue reading విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అండ