బీజేపీ బలోపేతానికి కృషి చేయండి

బీజేపీ బలోపేతానికి కృషి చేయండి – బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్‌ – మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్ కు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్‌ నాయకుడు డా. కె. లక్ష్మణ్‌ను … Continue reading బీజేపీ బలోపేతానికి కృషి చేయండి