ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం
– పూజలు నిర్వహించిన కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంట్లో పవిత్రమైన బ్రహ్మ కమలం విరబుయడం ఎంతో శుభకరం. తాండూరు పట్టణంలోని ప్రముఖ జర్నలిస్టు శెట్టి రవిశంకర్ కుటుంబ సభ్యులకు ఆ భాగ్యం కలిగంది. శుక్రవారం రాత్రి వారి నివాసంలో బ్రహ్మకమలం విరబూసింది. శివునికి ఇష్టమైన బ్రహ్మకమలం వికసించడంతో కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తమ నివాసంలో బ్రహ్మకమలం వికసించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

 

ఇదికూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం