రేపు మిషన్‌ భగీరథ బంద్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
రేపు మిషన్‌ భగీరథ బంద్‌

– నిలిచిపోనున్న తాగునీటి సరఫరా
– ఎందుకోసమో ప్రకటించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రేపు మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా బంద్‌ అవుతున్నట్లు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద మిషన్‌ భగీరథ మేయిన్ పైపులైన్‌కు మరమ్మత్తులు చేపడుతున్నారని తెలిపారు. ఈ కారణంగా రేపు మంగళవారం మున్సిపాల్టీలో మిషనర్‌ భగీరథ తాగునీటి సరఫరా జరగదని స్పష్టం చేశారు. కావున ప్రజలు తాగునీటికి పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

కొత్త చట్టాల అమలు, అవగాహనపై దృష్టి